మరో 33 లక్షల కరోనా టెస్టింగ్‌ కిట్లకు ఆర్డర్‌: ఐసీఎంఆర్‌
కరోనా టెస్టులకు సంబంధించిన ఆర్టీ-పీసీఆర్‌ కిట్లు అందుబాటులోకి వచ్చాయని, దేశంలో ఇప్పటికే ఆరు వారాలకు సరిపోను టెస్టింగ్‌ కిట్లు  ఉన్నాయని ఐసీఎంఆర్‌ వెల్లడించింది. అధనంగా 33 లక్షల ఆర్టీ-పీసీఆర్‌ కిట్లు, 37 లక్షల ర్యాపిడ్‌ కిట్స్‌ కోసం ఆర్డర్‌ చేస్తున్నామని భారత వైద్యవిధాన మండలి (ఐసీఎంఆర్‌)కి చెందిన  అ…
మానవాళి మనుగడ కోసమే ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు
కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ పరిస్థితిపై మంత్రి జగదీశ్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో నల్లగొండ, సూర్యపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... మహమ్మారిలా విస్తరిస్తున్న కరోనాను కంట్రోల్ …
సెల్ఫ్ క్వారంటైన్‌లో దిగ్గజ క్రికెటర్
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా తాను సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉన్నానని శ్రీలంక దిగ్గజ క్రికెటర్‌ కుమార సంగక్కర తెలిపారు.  యూరప్‌ నుంచి శ్రీలంకకు వచ్చిన ప్రతి ఒక్కరు సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశం ఆదేశించింది. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో తనవంతు బాధ్యతగా 14 రోజుల పాటు  స్వీయ నిర్బంధంలో  ఉండనున్నట్లు …
క్యూ51 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసిన ఎల్‌జీ
ఎల్‌జీ కంపెనీ క్యూ51 పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇందులో 6.5 ఇంచుల హెచ్‌డీ ప్లస్‌ ఫుల్‌ విజన్‌ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 13 మెగాపిక్సల్‌ మెయిన్‌ కెమెరా, 5 మెగాపిక్సల్‌ అల్ట్రావైడ్‌ సెన్సార్‌, 2 మెగాపిక్సల్‌ డెప్త్‌ సెన్సార్‌లు ఉన్నాయి. ముందు భాగంలో 13 మెగాపిక్సల్‌ కె…
1984 అల్లర్లు పునరావృతం కావొద్దు..
ఈశాన్య ఢిల్లీ అల్లర్లపై ఢిల్లీ హైకోర్టులో బుధవారం మధ్యాహ్నం విచారణ జరిగింది. ఈ అల్లర్ల ఘటనపై ఢిల్లీ హైకోర్టు ఇవాళ ఉదయం పోలీసులకు నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. విచారణకు ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ అల్లర్లపై కోర్టు విచారణ జరిపింది. దేశ రాజ…
సత్యం, అహింసతోనే గాంధీజీ స్వాతంత్ర్యం తెచ్చారు: ఉప రాష్ట్రపతి
భారత జాతిపిత, ఆంగ్లేయుల నుంచి దేశానికి స్వాతంత్య్రం సాధించిపెట్టిన మహా నాయకుడు గాంధీజీ. ఆ మహా నాయకుడి 72వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా యావత్‌భారతావని ఆయనకు నివాళులు అర్పిస్తోంది. సత్యం, అహింసా అనే రెండు సిద్ధాంతాలతోనే ఆయన దేశానికి స్వాతత్య్రం సాధించిపెట్టారని భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ట్విట్…